srikalahasti news వరద బాధితులకు వే ఫౌండేషన్ వితరణ
వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముళ్ళపూడి గిరిజన కాలనీ వాసులకు బియ్యం, బ్రెడ్ లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి మండలంలోని నారాయణ పురం పంచాయతీ ముళ్ళపూడి గిరిజన కాలనీలో ...
వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముళ్ళపూడి గిరిజన కాలనీ వాసులకు బియ్యం, బ్రెడ్ లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి మండలంలోని నారాయణ పురం పంచాయతీ ముళ్ళపూడి గిరిజన కాలనీలో ...
కార్తీకం పరమశివుడికి ప్రీతిపాత్రమైన మాసం. ఆ నెలలోనే ఆయన సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం దక్కడం కంటె భాగ్యం ఇంకేముంటుంది. అందుకే.. సుదీర్ఘకాలపు కల- వైఎస్సార్ కాంగ్రెస్ ...
అయ్యా జగన్ రెడ్డి గారూ తమను ఉద్దారిస్తావేమో అని పేద మహిళలు ఓట్లు వేస్తే ఆ పేదమహిళలు దాచుకుంటున్న సొత్తు కూడా కాజేస్తావా అంటూ తిరుపతి పార్లమెంట్ ...
ఓమిక్రాన్ వైరస్ వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించవలసినదిగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనరు తెలియజేశారు. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే దీని నుంచి భద్రంగా ఉండగలమని ...
హుజూరాబాద్ ఎన్నికలో ఘనవిజయం సాధించిన ఈటల రాజేందర్ అభిమానులు.. పాదయాత్రగా తిరుమల వెళుతున్నారు. కరీంనగర్ నుండి తిరుపతి పాదయాత్రగా విచ్చేసిన ఈటల రాజేందర్ అభిమానులకు శ్రీకాళహస్తిలో బిజెపి సీనియర్ ...
తెలుగు సాహిత్యానికి, భాషాభివృద్దికి గురజాడ అప్పారావు కృషి చిరస్మరణీయమని అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా ప్రధాన కార్యదర్శి యువశ్రీ మురళి అన్నారు. మంగళవారం గురజాడ అప్పారావు ...
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి వెండితో చేసిన 350 గ్రాముల చెంబు, 205 గ్రాముల పాదుకలను,హైదరాబాద్ వాస్తవ్యులు అనంతలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు కానుకగా అందజేశారు. ఈ మేరకు ...
శ్రీకాహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉండే ముత్యాలమ్మ గుడివీధిలోని చక్రేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయం ...
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన కుమార్తె పవిత్రరెడ్డి బియ్యపు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడుమండలం కంచనపల్లి గ్రామం అంకన్నగుంట చెరువును పరిశీలించారు. చెరువు ...
శ్రీకాళహస్తీశ్వరాలయానికి సోమవారం చెన్నైకి చెందిన సెయ్యదొరై నాజగరాజన్ అనే భక్తుడు సుమారు రూ.7.5 లక్షల విలువ చేసే వాయుదీపాలను విరాళంగా అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఈ ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions