రైక ప్రకటన : తన పరువు తానే తీసుకున్న ఈనాడు!
ప్రకటనలు (యాడ్స్) మీడియా సంస్థలకు ప్రాణాధారాలు. ప్రధాన ఆదాయ వనరులు అవే. యాడ్స్ లేకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ రూపాల్లోని ఏ మీడియా సంస్థ కూడా మనజాలదు. అందుకే ...
ప్రకటనలు (యాడ్స్) మీడియా సంస్థలకు ప్రాణాధారాలు. ప్రధాన ఆదాయ వనరులు అవే. యాడ్స్ లేకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ రూపాల్లోని ఏ మీడియా సంస్థ కూడా మనజాలదు. అందుకే ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ వెంచర్లనుంచి వాటాగా స్థలం తీసుకుని- జగనన్న ఇళ్లు కట్టేలాగా ప్రభుత్వం కొత్త జీవో తెచ్చింది. కేంద్రం పెద్ద కంపెనీలతో విధిగా సమాజసేవకు ఖర్చు ...
మూడువేలకు పైగా భావగర్భితమైన, పదసోయగాల సమ్మిళితమైన గీతాలతో.. సినీకళామతల్లిని అర్చించిన అద్భుతమైన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. తెలుగు సినీ గేయ సాహిత్యానికి తీరని విషాదాన్ని ...
ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి చాలా దృఢమైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. ఒకసారి కమిటైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనతీరులోని అలాంటి ...
జర్నలిస్టులు రాజకీయ నాయకుల నుంచి అనుచిత ప్రయోజనాలను ఆశించడం ఈ రోజుల్లో చాలా మామూలు అయిపోయింది. ప్రత్యేకించి ఎన్నికల సమయాల్లో.. విచ్చలవిడి ఖర్చులకు తెగబడుతూ ఉండే సమయంలో ...
మనం ఒక మెట్టు దిగితే.. ఇతరులు మనల్ని వంద మెట్లు కిందికి లాగేస్తారు. ఇదేమీ అతిశయమైన విషయం కాదు. లోకసహజం. మనలో చిన్న బలహీనతను మనం బయటపెట్టుకుంటే.. ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతిలో మాత్రమే ఉండాలని ఆ ప్రాంతానికి చెందిన రైతులు దీర్ఘకాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. వ్యవహారం కోర్టులో ఉన్నందువల్ల ఎటూ తేలకుండా చతికిలపడి ...
‘పాత్రికేయ వృత్తి అంటే.. ప్రజలకు- పాలకులకు మధ్య అనుసంధానమైనది’ అని చదువుకున్నాం, అనుకుంటూ ఉంటాం. కాలక్రమంలో ఈ అనుసంధాన స్వరూపం బహుముఖాలుగా విశ్వరూపం దాలుస్తూ వస్తోంది. అనేక ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రస్తుతం ఉన్న మంత్రులందరినీ ఇళ్లకు పంపేసి.. పూర్తిగా కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ...
తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రత్యేకించి ఈనాడు దినపత్రిక తెలిసిన ప్రతి ఒక్కరికీ నాలుగు దశాబ్దాలుగా చిరపరిచితుడైన కార్టూనిస్ట్ శ్రీధర్ సంస్థ నుంచి తప్పుకున్న తరువాత.. తెలుగు అగ్రదినపత్రిక ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions