satyavedu news శ్రీసిటీకి అదనంగా ఏడి ని నియమించండి
సత్యవేడు శ్రీ సిటీ కి అధనం గా ఏడిని నియమించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ చలపతి ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. శనివారం మధ్యాహ్నం తిరుపతి ...
సత్యవేడు శ్రీ సిటీ కి అధనం గా ఏడిని నియమించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ చలపతి ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. శనివారం మధ్యాహ్నం తిరుపతి ...
సత్యవేడు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ శాఖ సీఎండీ హెచ్ హరినాధ రావును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే తిరుపతి లోని ...
వికలాంగుల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు చిత్తూరు జిల్లా సత్యవేడు జెడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. శుక్రవారం స్థానిక భవిత ...
సత్యవేడు మండలం ఏవిఎం గ్రామానికి చెందిన రామచంద్రయ్య కుటుంబానికి న్యాయం చేయాలనీ సత్యవేడు సిపిఎం పార్టీకి మండల కార్యదర్శి రమేష్ డిమాండ్ చేయడం జరిగినది. శుక్రవారం స్థానిక ...
రేషన్ బియ్యం అక్రమరవాణాను పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో నారాయణవనం నుండి తమిళనాడుకు రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ ...
ప్రఖ్యాత పల్లికొండేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా ధన్వంతరి హోమం, ఆయుష్య హోమం వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మునిశేఖర్ రెడ్డి తెలిపారు. దేవాదాయశాఖ ...
చిత్తూరు జిల్లా సత్యవేడు పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి .ప్రజాసంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు ...
చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం అన్నప్రాసన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగానే బాలకృష్ణాపురం అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త ఝాన్సీ ...
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం రాజగోపాలపురం లో వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి దశరథరామిరెడ్డి సోమవారం పరిశీలించారు. స్థానిక ...
చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలోని అపోలో పరిశ్రమ యాజమాన్యం భారీ వర్షాలు కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్న పేదల పట్ల ఔదార్యాన్ని ఛాటుకుంది. పేదలకు ఆహారాన్ని అందించింది. ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions