satyavedu news పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో
చిత్తూరు జిల్లా సత్యవేడులో జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో వరద బాధితుల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాన్ని తిరుపతి ఆర్డిఓ కనక నర్సారెడ్డి ఆదివారం ...
చిత్తూరు జిల్లా సత్యవేడులో జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో వరద బాధితుల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాన్ని తిరుపతి ఆర్డిఓ కనక నర్సారెడ్డి ఆదివారం ...
ప్రస్తుత తుఫాను విపత్కర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొందామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే పిచ్చాటూరు విలేకరులతో మాట్లాడుతూ గత తుఫాను ను ఎదుర్కొన్న ...
వరదయ్యపాలెం మండలం నెల్లటూర్ లో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. వరదయ్య పాలెం మండలం నెల్లటూర్ గ్రామం లో కురుస్తున్న వర్షాలకు ఇంటికి లాక్కున్న కరెంటు షార్ట్ ...
మత్తేరిమిట్టగ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి సింధుజ రెడ్డి, తమ పంచాయితీ మొత్తం సొంత నిధులతో నిరు పేదలకు కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ చేశారు. వరదయ్యపాళెం మండలం ...
వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన భాదిత కుటుంబాలకు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చొరవతో సత్వర సహాయం అందింది. ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశాలు, సూచనలతో రెవిన్యూ అధికారులు స్పందించడం జరిగింది. ...
సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని స్థానిక కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో శుక్రవారం భారత దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ ...
భారతదేశాన్ని ఒకే తాటిపైకి నడిపించేది రాజ్యాంగ మేనని చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ...
చిత్తూరు జిల్లా సత్యవేడు సన్ రైజ్ విద్యాసంస్థలలో శుక్రువారం భారత రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ పతాకంపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ...
వరద బాధిత ప్రాంతాలలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం విస్తృతంగా పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరదల కారణంగా పాక్షికంగా గృహాలు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు సత్యవేడు ఎమ్మెల్యే ...
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని సత్యవేడు నియోజకవర్గ స్థాయి ఓటర్ల సంక్షిప్త సవరణ జాబితా తయారు చేసే అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions