nagari news మంత్రి గౌతం రెడ్డితో రోజా భేటీ
విజయవాడలో ఎమ్మేల్యే ఆర్కే రోజా జిల్లా ఇంఛార్జి మంత్రి మేకపాటి గౌతం రెడ్డి గారిని కలిశారు. గాజులమండ్యం శ్రీ వేంకటేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగస్తులకు రావలసిన ...
విజయవాడలో ఎమ్మేల్యే ఆర్కే రోజా జిల్లా ఇంఛార్జి మంత్రి మేకపాటి గౌతం రెడ్డి గారిని కలిశారు. గాజులమండ్యం శ్రీ వేంకటేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగస్తులకు రావలసిన ...
విద్యార్థులకు సంస్కృతి , సంప్రదాయాలను నేర్పించాలని మునెప్పనాయుడు కండ్రిగ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పవన్ కుమార్ అన్నారు. శనివారం నుండి సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ...
సావిత్రమ్మ.. ఈవిడ అందరికీ తెలియక పోవచ్చు. కానీ పుత్తూరు బాలికల జూనియర్ కళాశాలలో సుమారు నాలుగు దశాబ్దాలుగా చదివిన విద్యార్థులకు సావిత్రమ్మ సుపరిచితురాలు. నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ...
సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ థామస్ పర్యటన సందర్భంగా పుత్తూరు మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్స్,కో ఆప్షన్ మెంబర్లు మరియు వైయస్సార్ పార్టీ ముఖ్య ...
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి ఉద్యమాలకు మాతృసంస్థగా రాష్ట్రోపాధ్యాయసంఘం ఉంటోందని ఎస్టీయూ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ...
నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా విజయవాడలో స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ (రహదారులు మరియు భవనాల శాఖ) కృష్ణ బాబు ను కలిసి నగరి నియోజకవర్గ పరిధిలోని రోడ్ల ...
ఎమ్మెల్యే ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలోని నగరి పుత్తూరు మున్సిపాలిటీల సమస్యలను ఈరోజు మున్సిపల్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి కలిసి తెలియచేశారు. అందులో ప్రధానంగా పుత్తూరు ...
ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య చిత్తూరు జిల్లా విభాగానికి నూతన అధ్యక్షులుగా అరిపిరాల శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కట్టా వెంకట బాలసుబ్రమణ్యం శర్మ లను ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ...
నగరి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చెప్పులను జీఎస్టీ పరిధిలోకి తేవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియ పరచడం జరిగింది, ఈరోజు సామాన్యులు మొదలుకొని చెప్పులు ...
నగరి మండల APUTF కౌన్సిల్ సమావేశము జిల్లా పరిశీలకులు P. R. మునిరత్నం, మణిగండన్ వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినది. అధ్యక్షులుగా K.P. సంతోష్ కుమార్, ప్రధాన ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions