చెప్పింది జాగ్రత్త.. చెలరేగుతోంది చెత్త!?
ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రజలకు జాగ్రత్త చెప్పారు. కరోనాతో కలసి జీవించాల్సిందేనని ఆయన అన్నారు. అక్షరాలా ఇది ప్రజలకు ఆయన చేసిన హెచ్చరిక మాత్రమే. మంత్రి ...
ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రజలకు జాగ్రత్త చెప్పారు. కరోనాతో కలసి జీవించాల్సిందేనని ఆయన అన్నారు. అక్షరాలా ఇది ప్రజలకు ఆయన చేసిన హెచ్చరిక మాత్రమే. మంత్రి ...
కనిగిరి ఎమ్మెల్యే వీరంగం వేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను నేను చెప్తే కూడా వినరా? అంటూ రంకెలు వేశారు. పోలీసులతో కయ్యం పెట్టుకున్నారు. పోలీసులు కూడా ఏమీ ...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ...
శత్రువు బలమైన వాడైనప్పుడు.. మనలో ఐక్యత ఆటోమేటిగ్గా పెరుగుతుంది. ఇది సార్వజనీనమైన, సార్వకాలీనమైన సత్యం. కుటుంబ వ్యవహారాలు తీసుకోండి, పార్టీల అంతర్గత రాజకీయాలు తీసుకోండి, పురాణాల్లో గానీ, ...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను ఏకంగా ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఈ నిర్ణయం వలన ఎవరికి లాభం.. ...
వైఎస్ జగన్మోహన రెడ్డి త్యాగం చేసేశారని ఇప్పుడు ఆ పార్టీ వాళ్లంతా చెప్పుకుంటున్నారు. నిజమే కావొచ్చు... రాజ్యసభ ఎంపీ టికెట్లకు పార్టీకోసం పనిచేసిన సీనియర్లు, తెరవెనుక రాజకీయాలు ...
కరోనా వైరస్ వ్యాప్తి పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ సోకిన రోగుల కోసం అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ...
కారణాలు ఏవైనా కావొచ్చు గానీ... జగన్మోహనరెడ్డి పరిపాలన మొదలైన తర్వాత.. రాష్ట్రంలో ఐటీరంగం కుదేలైన మాట వాస్తవం. అయితే అందుకు సరైన మూలకారణాల్ని అన్వేషించి, అవి తమ ...
రాష్ట్రంలో సంవత్సరాల తరబడి రగులుతున్న సంచలన కేసులో.. ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి.. కేసును సీబీఐకు అప్పగించడానికి అంగీకరించారు. ఈ విషయంలో తమ కుమార్తెకు జరిగిన అన్యాయం గురించి ఆవేదన ...
ఎవరికైనా పిచ్చి కుదరాలంటే ఏం చేయాలి? పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు పిచ్చాసుపత్రి వైజాగ్ లోనే ఉంది. హాస్పిటల్లో అడ్మిట్ చేయలేకుండా, ప్రతిరోజూ పిచ్చాసుపత్రిని ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions