srikalahasti news రోశయ్య సేవలు నిరుపమానం : ఎమ్మెల్యే మధు
మాజీ గవర్నర్, మాజీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం, పెళ్లి మండపం వద్ద ఆర్యవైశ్య మిత్రులు ...
మాజీ గవర్నర్, మాజీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం, పెళ్లి మండపం వద్ద ఆర్యవైశ్య మిత్రులు ...
నిష్కళంక రాజకీయయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన శ్రీ కొణజేటి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని జనసేన జిల్లా కార్యదర్శి ...
దక్షిణ కాశీగా ఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ దేవరాయలు తన విజయానికి చిహ్నంగా నిర్మించిన రాజగోపురం (గాలిగోపురం) 2010 మే 26న నేల కూలింది. ఈ ...
కొణిజేటి రోశయ్య ఒక కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రిగా, గవర్నర్ బాధ్యతలు నిర్వహించారు. అయన మరణం యావత్ దేశానికే తీరనిలోటు అని మాజీ సైనికుడు, లోక్ జనశక్తి ...
ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా.. వారిని మనతో సమానంగా చూడాలని సీనియర్ సివిల్ జడ్జి అరుణ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని భవిత ...
శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దేవస్థానంలో తేది.23.11.2021 నుండి తేది.02.12.2021 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన జరిగినది. శుక్రవారం ఉదయం 9గంటలకు శ్రీస్వామి వారి ఆలయం ముందు ...
అసలు రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉందా? దిశ చట్టం ఏమైంది.? అంటూ శ్రీకాళహస్తి తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్ముడు అర్ధరాత్రి ఆడబిడ్డలకు భద్రత కావాలని అంటే.. ...
శ్రీకాళహస్తి పట్టణం లోని 9వ వార్డు వాలంటరీగా పని చేస్తున్నటువంటి ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి కానిస్టేబుల్ వాళ్ళ తల్లి, అన్నా వదిన లపై సెక్షన్ 306 ...
ఆయనో పోలీస్ కానిస్టేబుల్. ఇప్పటికే ఆయనకు పెళ్ళయింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా వలంటీరుగా పని చేసే ఓ యువతిని తన మాయ మాటలతో ప్రేమలో ...
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గత నెల 23వ తేదీన ప్రారంభమైన లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమం గురువారం నాటితో ముగిసింది. పది రోజుల పాటు జరిగిన ఈ ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions