nagari news ధర్నా జరుగుతోంటే జారుకున్న అధికారులు!
సామాన్యులకు దొరకని ఇసుక, తమిళనాడు కు తరలి వెళ్తున్నదని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శ కోదండయ్యా పట్టణ కార్యదర్శి వేలన్, భాష విమర్శించారు. ఈ రోజు నగరి ...
సామాన్యులకు దొరకని ఇసుక, తమిళనాడు కు తరలి వెళ్తున్నదని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శ కోదండయ్యా పట్టణ కార్యదర్శి వేలన్, భాష విమర్శించారు. ఈ రోజు నగరి ...
ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నగరినియోజకర్గం శాఖ వారి ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా భక్తులు తరలివెళ్లి.. అగ్నిలింగ క్షేత్రంగా పేరుగాంచిన తిరువణ్నామలైలో గిరిప్రదక్షిణ చేశారు. స్వస్తిశ్రీ ప్లవనామ ...
కేంద్ర ప్రభుత్వం చంపేసాము క్షమించండి అంటే సరిపోతుందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. సోమవారం నగరి లో ఆయన మీడియా తో మాట్లాడుతూ బిజెపి ...
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కొంచెం విలక్షణమైన నాయకుడు. చాలా సందర్భాల్లో సామాన్యులతో సామాన్యుల్లాగా కలిసిపోతారు. ఎవరూ చేయని పనులు, చేయడానికి ఇష్టపడని పనులు ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 30 నుండి డిసెంబరు 8వ తేదీ వరకు ఏకాంతంగా జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 29వ తేదీ ...
స్వచ్ సర్వేక్షణ్ 2020-21 లో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన మునిసిపల్ కార్పొరేషన్ల కమిషనర్ల ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఈ నెల 20 ...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 30 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 23వ తేదీ ...
కాళ్లపారాణి ఆరక ముందే.. పెళ్లయిన మూడు నెలలకే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబంతో గొడవపడిన అమ్మాయి తన జీవితాన్ని కడతేర్చుకుంది. నవ వివాహిత ఆత్మ హత్య ...
నాలుగురోజులుగా తిరుమల, తిరుపతి లో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదు. తిరుపతి తిరుమల చరిత్రలో ఎన్నడూ ఎరగనంత వర్షబీభత్సం ఈ దఫా ప్రజల, ...
నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు నవంబరు 30, డిసెంబరు 1వ తేదీల్లో జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions