మరో రెండు రోజుల తర్వాత జరగనున్న గ్రేటర్ ఎన్నికలపై రాష్ట్రం అంతటా ఆసక్తి నెలకొని వుంది. ఇప్పటికే దుబ్బాక చేజారిపోవడంతో తెరాస పార్టీ గ్రేటర్ పీటం మళ్లీ...
Read moreతిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టనుంది. రెండు మూడు రోజుల్లోనే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి నియోజకవర్గాల వారీగా కీలక నేతల...
Read moreఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కు సుప్రీంకోర్టు లో గురువారం చుక్కెదురైంది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ పై హైకోర్టు ఇచ్చిన...
Read moreప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో గురువారం రాజ్యాంగ దినోత్సవం. దేశం మొత్తం ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఏపీలో అధికార పార్టీ వైసీపీ కూడా...
Read moreకులాల పరంగా సమాజాన్ని చీల్చేసి.. మాటిమాటికీ కులం కార్డును ప్రయోగించి.. ఓటు బ్యాంకులను రెచ్చగొట్టి.. ఓట్లు దండుకోవడం అనేది మన ప్రజాస్వామ్యంలో చాలా తరచుగా చూస్తూనే ఉంటాం....
Read moreగ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కూల్చివేతలే హాట్ టాపిక్ గా మారుతున్నాయి .హుసేన్ సాగర్ చుట్టూ ఉన్న పీవీ, ఎన్టీఆర్ ల సమాధులు కూల్చేయాలని అక్బరుద్దీన్ ఒవైసీ అంటే.....
Read moreఅవినీతి జరిగిందని విచారణ జరుగుతోంటే.. అందులో ఏదో ఒక సంగతి తేలితే.. దానిని ఆమోదించడమూ, వ్యతిరేకించడమూ ఒక ఎత్తు. అసలు విచారణే జరగడానికి వీల్లేదని కోర్టును ఆశ్రయించి,...
Read moreకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోశాధికారి అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలితీసుకుంటున్న కరోనా మహమ్మారి...
Read moreప్రతి ఎన్నికల్లో ఒక కొత్త మాట పుడుతుంది.. వివాదంగా మారుతుంది. కొందరికి అస్త్రం అవుతుంది.. మరి కొందరిని భస్మం చేస్తుంది. అప్పటిదాకా ఉన్న సమస్యలు అన్నిటినీ ప్రజలు...
Read moreసొంత పార్టీ గెలవాలంటే ఆ పార్టీ నుంచే అభ్యర్థిని బరిలో దింపి పోరాడాలి. కానీ తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీకి మాత్రం విన్నూత రీతిలో జరుగుతున్నాయని...
Read more
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions