satyavedu news వర్షబాధితులకు ఎమ్మెల్యే ఆదిమూలం సాయం
వరద బాధిత ప్రాంతాలలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం విస్తృతంగా పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరదల కారణంగా పాక్షికంగా గృహాలు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు సత్యవేడు ఎమ్మెల్యే ...
వరద బాధిత ప్రాంతాలలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం విస్తృతంగా పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరదల కారణంగా పాక్షికంగా గృహాలు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు సత్యవేడు ఎమ్మెల్యే ...
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని సత్యవేడు నియోజకవర్గ స్థాయి ఓటర్ల సంక్షిప్త సవరణ జాబితా తయారు చేసే అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ...
విద్యతోపాటు దేశప్రతిష్టను ఇనుమడింపజేసే క్రీడలలో సైతం రాణించాలని వరదయ్యపాళెం మండల వైస్ ఎంపీపీ బొప్పన పద్మావతి పిలుపునిచ్చారు. వరదయ్యపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇటీవల ఫిట్ ఇండియా ...
ఇటీవల కురిసిన భారీ వర్షాల తాకిడికి ఇబ్బందులు పడ్డ వరద బాధితులను ప్రతి ఒక్కరిని గుర్తించాలని స్థానిక ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం ...
సబ్సిడీ వేరుశనగ విత్తనాలను జడ్పిటిసి సభ్యులు కోనేటి సుమన్ కుమార్ పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం నారాయణవనం వ్యవసాయ కార్యాలయానికి సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు చేరుకున్నాయి. సమాచారం ...
వరదలతో ముంపునకు గురైన ప్రతి ఇంటికీ పరిహారం అందాలని, ఎవ్వరికీ పరిహారం అందలేదన్న మాట సత్యవేడు నియోజకవర్గంలో ఎక్కడ రాకూడదని స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం ...
వరద భాదితుల గుర్తింపు విషయంలో రెవిన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యహరించిందని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఉన్న సిబ్బంది ...
చిత్తూరు జిల్లా సత్యవేడు పోలీస్టేషన్ పరిధిలో నమోదైన ఛోరీ కేసులను పోలీస్ లు చేధించారు. ఆరుమందిని అరెస్ట్ చేసివారి వద్ధ నుండి 10 వేలు నగదు, 55 ...
నాగలాపురం మండలం సురుటుపల్లిలోని సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిట లాడింది. కార్తీకసోమవారం కావడంతో తమిళనాడు భక్తుల తాకిడికూడా భాగా పెరిగింది. ఆలయంలో ఉదయం ...
ఇటీవల కురిసిన తుఫానుకు రైతులు వ్యవసాయ కూలీలు నష్టపోయారని తక్షణo వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ డిమాండ్ ...
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions